Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

ఇంద్రకీలాద్రిపై భక్తులకు చల్లని మజ్జిగ, తాగునీటి పంపిణీ

ఇంద్రకీలాద్రిపై వేసవి కాలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత తాగునీరు, చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.

AP/SOUTH

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మరియు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ వి.కె. శీనా నాయక్ ఆదేశాల మేరకు, వేసవి కాలం ముగిసే వరకు భక్తులకు ఉచిత తాగునీరు మరియు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమంను విస్తృతంగా అమలు చేస్తున్నారు. దేవస్థానం తరఫున ప్రతిరోజూ కొండపైకి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు నిరంతర ఉచిత తాగునీటి సదుపాయం కల్పించారు. అదేవిధంగా, ఉగాది పర్వదినం నుంచి జూన్ 15వ తేదీ వరకు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 2,000 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్న దేవస్థానం, భక్తుల రద్దీ అధికంగా ఉండే శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో 5,000 మజ్జిగ ప్యాకెట్లు లేదా అంతకంటే ఎక్కువ పంపిణీ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే దాతలు రోజుకు కేవలం రూ.650 చెల్లించి, అధికారిక రశీదు పొంది ఈ పథకానికి విరాళం అందించవచ్చని ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. వేసవిలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్న ఆయన, ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పత్రికా ప్రతినిధులను కోరారు. అలాగే, అధిక సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.