Latest
అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది.

3 లక్షల లంచం ఆరోపణలు.. తిరుపతి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌పై ఏసీబీ చర్యలు

తిరుపతి మత్స్యశాఖలో ఏసీబీ దాడులు.. రూ.3 లక్షల లంచం ఆరోపణల కేసులో డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్నపై చర్యలు, దర్యాప్తు కొనసాగుతోంది.

AP/SOUTH

తిరుపతి జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉచ్చుపన్ని, జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్నను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గుడిమల్లం గ్రామానికి చెందిన సుభాన్ తన భార్య పేరుతో రూ.50 లక్షల వ్యయంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషరీస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు 60 శాతం సబ్సిడీగా రూ.30 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. ఈ సబ్సిడీకి పరిపాలనా అనుమతి ఇవ్వడానికి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్న రూ.3 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, తొలి విడతగా రూ.1 లక్షను మరో వ్యక్తి ద్వారా స్వీకరిస్తుండగా రెడ్డన్నను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, మత్స్యశాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తూ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Stories

Latest Articles

  1. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.
  2. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు
  3. మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది
  4. సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది.
  5. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది.
  6. నెల్లూరులో RTC రెండవ డిపో ప్రైవటీకరణ చర్యపై ఆరోపణలతో మానవ శ్రేణి నిరసన ప్రారంభమైంది.
  7. వారెన్ ట్రంప్ యొక్క 'బిగ్, బ్యూటిఫుల్ బిల్' ను అమెరికా అత్యంత ధనవంతులకి ఇచ్చిన బహుమతిగా విమర్శించారు.
  8. నిజ్జర్ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్‌కు అమెరికా షాక్.. 'ఆపరేషన్ హార్డ్ బాల్'లో 37 మందిపై కేసులు
  9. మెలోనీ రాజకీయ వ్యత్యాసాలు పెరుగుతున్నా ట్రంప్ సంబంధాలపై కట్టుబడినది
  10. టామ్ హాలాండ్ జెండాయాను తన 'ఉత్తమ మిత్రురాలు' అని పేర్కొన్నాడు, తనకు ఎప్పుడూ అంతగా మద్దతు లభించలేదని చెప్పాడు.
Comments

Sign in with Google to comment.