Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

3 లక్షల లంచం ఆరోపణలు.. తిరుపతి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌పై ఏసీబీ చర్యలు

తిరుపతి మత్స్యశాఖలో ఏసీబీ దాడులు.. రూ.3 లక్షల లంచం ఆరోపణల కేసులో డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్నపై చర్యలు, దర్యాప్తు కొనసాగుతోంది.

AP/SOUTH

తిరుపతి జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉచ్చుపన్ని, జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్నను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గుడిమల్లం గ్రామానికి చెందిన సుభాన్ తన భార్య పేరుతో రూ.50 లక్షల వ్యయంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషరీస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు 60 శాతం సబ్సిడీగా రూ.30 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. ఈ సబ్సిడీకి పరిపాలనా అనుమతి ఇవ్వడానికి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్న రూ.3 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, తొలి విడతగా రూ.1 లక్షను మరో వ్యక్తి ద్వారా స్వీకరిస్తుండగా రెడ్డన్నను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, మత్స్యశాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తూ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.