Latest
అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది.

హోర్ముజ్ సంక్షోభం మరింత ముదురు.. ఇరాన్ క్షిపణి దాడులతో ప్రపంచం ఉలిక్కిపాటు!

"జూలై 8న అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి

Breaking News

దుబాయ్ | జూలై 8:

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అమెరికా తాజాగా ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలు, నౌకాదళ లక్ష్యాలపై భారీ దాడులు జరిపిన కొద్ది గంటల్లోనే, ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. బహ్రెయిన్ మరియు కువైట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది.

 ఇరాన్ విప్లవ గార్డులు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదవ నౌకాదళ కేంద్రం, కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించాయి. అలాగే గల్ఫ్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికా MQ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు కూడా ప్రకటించాయి.

దాడుల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసి, వచ్చిన క్షిపణులు మరియు డ్రోన్లను అడ్డుకునే చర్యలు చేపట్టాయి.

 ఇదిలా ఉండగా, అమెరికా ఇరాన్‌కు చెందిన 60కు పైగా సైనిక కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ స్థావరాలపై దాడులు జరిపినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం ఈ చర్యలకు అమెరికా దిగినట్లు తెలుస్తోంది.

ఈ తాజా పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతాన్ని మరోసారి యుద్ధ అంచుకు తీసుకెళ్లాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు మరిన్ని దాడులకు గురయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాపై ప్రభావం పడుతుందనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

Related Stories

Latest Articles

  1. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.
  2. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు
  3. మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది
  4. సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది.
  5. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది.
  6. నెల్లూరులో RTC రెండవ డిపో ప్రైవటీకరణ చర్యపై ఆరోపణలతో మానవ శ్రేణి నిరసన ప్రారంభమైంది.
  7. వారెన్ ట్రంప్ యొక్క 'బిగ్, బ్యూటిఫుల్ బిల్' ను అమెరికా అత్యంత ధనవంతులకి ఇచ్చిన బహుమతిగా విమర్శించారు.
  8. నిజ్జర్ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్‌కు అమెరికా షాక్.. 'ఆపరేషన్ హార్డ్ బాల్'లో 37 మందిపై కేసులు
  9. మెలోనీ రాజకీయ వ్యత్యాసాలు పెరుగుతున్నా ట్రంప్ సంబంధాలపై కట్టుబడినది
  10. టామ్ హాలాండ్ జెండాయాను తన 'ఉత్తమ మిత్రురాలు' అని పేర్కొన్నాడు, తనకు ఎప్పుడూ అంతగా మద్దతు లభించలేదని చెప్పాడు.
Comments

Sign in with Google to comment.