Latest
తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది. తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది.

ఉప్పల్ ప్రజా సమస్యలపై రామంతాపూర్‌లో ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం

రామంతాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్ సమస్యలపై అత్యవసర సమావేశం జరిగింది. రోడ్లు, డ్రైనేజీ నిర్లక్ష్యంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు.

Politics

రామంతాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ మరియు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు తీవ్రమైన స్థాయిలో ఉన్నాయని, ప్రజల సమస్యలను పాలకపక్షాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమావేశంలో పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

 

ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు.
  2. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది
  3. లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర
  4. భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం
  5. కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది.
  6. రైల్వే మంత్రి న్యూఢిల్లీ స్టేషన్‌లో నమూనా కోచ్‌ను పరిశీలించారు.
  7. హైదరాబాద్ భారతదేశం యొక్క క్రీడా కేంద్రంగా మారబోతుంది: రేవంత్ రెడ్డి గచ్చిబౌలి స్టేడియం మెగా ప్రణాళికను వెల్లడించారు.
  8. 🔥 “Sponsored Jungle Raj”: PM Modi’s Fierce Attack on TMC Over Malda Incident
  9. 📰 బ్రేకింగ్: ట్రంప్ అమెరికా-ఇరాన్ చర్చల్లో సాధ్యమైన విరామంపై సంకేతాలు ఇస్తున్నారు
  10. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది, డీఎంకే అవినీతి ఆరోపించింది: కోవా. లక్ష్మణ్
Comments

Sign in with Google to comment.