Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

రైలులో ప్రసవ వేదనతో ఇబ్బంది పడిన గర్భిణికి అండగా నిలిచిన విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది

రైలులో గర్భిణికి ప్రసవ వేదనలు సురక్షితంగా పాప జననం

AP/SOUTH

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది మరోసారి ప్రయాణికుల సేవ, మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు. ఏప్రిల్ 5న ట్రైన్ నెం.13352 అలప్పుజా–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి.

 ఈ పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఆన్‌డ్యూటీ టికెట్ చెకింగ్ సిబ్బందిని సంప్రదించగా, టీటీఐ/అమెనిటీస్ విజయవాడకు చెందిన శ్రీమతి జి. జ్యోతి వెంటనే స్పందించి అవసరమైన సహాయాన్ని అందించారు. ఆమె కమర్షియల్ కంట్రోలర్‌తో సమన్వయం చేసుకుని 108 అత్యవసర వైద్య సేవలను ఏర్పాటు చేశారు. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో రైలుకు ఎలమంచిలి స్టేషన్‌లో ప్రత్యేక హాల్ట్ కల్పించారు. అనంతరం టికెట్ చెకింగ్ సిబ్బంది సమన్వయంతో తల్లి, నవజాత శిశువును 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.

ప్రస్తుతం తల్లి, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సేవలో శ్రీమతి జి. జ్యోతి, శ్రీ బిపుల్ కుమార్, శ్రీ జుబేర్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ సిబ్బంది చాకచక్యం, సేవాభావాన్ని అభినందించారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.