Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రిపై కలెక్టర్ లక్ష్మీ షా పర్యటన భక్తుల వైద్య సదుపాయాలపై సమీక్ష

ఎస్ లక్ష్మి ష ఇంద్రకీలాద్రి ఆలయంలో వైద్య సదుపాయాలు పరిశీలించి, వేసవి అత్యవసర సేవల బలోపేతానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

AP/SOUTH

ఎన్. టి. ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ సోమవారం సాయంత్రం ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దేవస్థానం ఈవో వికే సిన నాయక్ కలెక్టర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

కలెక్టర్ శ్రీ లక్ష్మి శ దేవస్థానంలోని ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగుల వివరాల రిజిస్టర్‌ను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.

వేసవి ఎండల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు వెంటనే వైద్య సహాయం అందేలా శివాలయం వైపు, ఘాట్ రోడ్ వైపు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో వీ.కే. శీనా నాయక్‌ను ఆదేశించారు.ఈ సందర్భంగా రాజగోపురం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ)తో పాటు ధర్మకర్తల మండలి సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

అనంతరం మహామండపం వైపు నుంచి ఆలయ అధికారులు, ధర్మకర్తలతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.