Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఏర్పాట్లు పరిశీలించిన ఈవో శీనా నాయక్

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరగడంతో దర్శన ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ చర్యలను దేవస్థానం అధికారులు విస్తృతంగా పరిశీలించారు.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి క్షేత్రంలో వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దర్శనం సులభంగా కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ చర్యలను పరిశీలించారు.

 ఈ సందర్భంగా దుర్గా స్నాన ఘాట్, ఘాట్ రోడ్ పనులు, కనకదుర్గానగర్ ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయన తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్ ప్రాంతాల్లో భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకున్నారు.

 దుర్గాఘాట్ ప్రాంతంలో హాకర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఈవో, ఇటీవల ప్రారంభించిన మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఘాట్ రోడ్ మూసివేత కారణంగా కనకదుర్గానగర్ వైపు పెరిగిన భక్తులు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు.

దేవస్థానానికి ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సుల ఏర్పాట్లను కూడా ఈవో శీనా నాయక్ పరిశీలించారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.