Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా నెలకొంది. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

AP/SOUTH

పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆది దంపతులైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం రూ.500 ప్రత్యేక దర్శన టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారా దర్శన ఏర్పాట్లు చేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనా నాయక్ దంపతులు కూడా గర్భాలయం వెలుపల నుంచే అమ్మవారిని దర్శించుకుని ముందుకు సాగారు.

 భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఘాట్ రోడ్, కనకదుర్గానగర్ వైపు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మరియు ఆర్టీసీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌ల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులు భక్తులతో కిక్కిరిసిపోయి నిరంతరం సేవలందిస్తున్నాయి. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన అన్ని ఆర్జిత సేవల్లోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.