Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలపై సమగ్ర సమీక్ష నిర్వహించిన దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలపై దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించి, ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

AP/SOUTH

శ్రీశైలాన్ని సందర్శించిన రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, దర్శనాలు, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భక్తుల సౌకర్యాలపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన మంత్రి, భక్తుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుని అవసరమైన మార్పులు చేపట్టాలని సూచించారు.

 వాటర్ ఏరోడ్రమ్ టెర్మినల్ ప్రతిపాదిత స్థలం, సున్నిపెంటలో రూ.60 కోట్లతో నిర్మించిన 297 సిబ్బంది నివాస గృహాలను పరిశీలించారు.

 అలాగే అంతర్గత రహదారులు, సిబ్బందికి బస్సు సౌకర్యం, శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.