Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష జీతం వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యక్ష బ్యాంక్ బదిలీ ఆదేశించారు.

తెలంగాణ సీఎం రెవంత్ రెడ్డి ఏప్రిల్ నుండి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా బ్యాంక్ జీతం బదిలీని ప్రకటించారు, ఇది పారదర్శకతను నిర్ధారించడంతో పాటు మధ్యవర్తుల ఆలస్యం తొలగించడానికి సహాయపడుతుంది.

Breaking News

ఏప్రిల్ 1: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏప్రిల్ నెల నుంచి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా జీతాలు చెల్లించే విధానం అమల్లో ఉండేది. ఈ ప్రక్రియలో కమిషన్ల పేరిట కొంత మొత్తం కోతపడటం, అలాగే నెలల తరబడి జీతాలు ఆలస్యంగా రావడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా నిర్ణయంతో ఈ సమస్యలకు చెక్ పడనుంది.

మున్సిపాలిటీలు, గురుకులాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఇది నేరుగా లాభం చేకూరనుంది. జీతాలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, మధ్యవర్తుల ప్రమేయం తగ్గి ఉద్యోగులకు సమయానికి పూర్తి వేతనం అందే అవకాశం ఉంటుంది.

ఈ కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి Revanth Reddy తీసుకున్నారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.