Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు? ఆగస్టు 21నా.. 28నా? భక్తుల్లో సందిగ్ధతకు పండితుల వివరణ

2026 వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21నా లేదా 28నా అనే సందిగ్ధతకు పండితులు వివరణ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం పూజా సంప్రదాయాల ఆధారంగా తేదీ నిర్ణయించాలని సూచించారు.

Devotional/Cultural

హైదరాబాద్: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పండుగల సందడి మొదలైంది. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 21నా, ఆగస్టు 28నా? అనే అంశంపై భక్తుల్లో సందిగ్ధత నెలకొంది

. తెలుగు పంచాంగం, ఆగమ శాస్త్రాల ప్రకారం సాధారణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా కొనసాగుతోందిఅందువల్ల రెండు తేదీల ప్రస్తావనకు కారణం వ్రతాన్ని ఆచరించే సమయం మాత్రమేనని, భక్తులు తమ కుటుంబ సంప్రదాయం, గురువుల లేదా స్థానిక ఆలయ అర్చకుల సూచనల మేరకు తేదీని నిర్ణయించుకోవాలని ధర్మశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.. అయితే ఈసారి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడం వల్ల తేదీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పండితుల వివరణ ప్రకారం, ఆగస్టు 28న పౌర్ణమి తిథి ఉదయం కొనసాగుతున్నందున ఉదయం సమయంలో వ్రతం చేసే వారు ఆ రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం శాస్త్రోక్తం. అదే సమయంలో, సాయంత్రం వ్రత పూజ నిర్వహించే సంప్రదాయాన్ని అనుసరించే వారు పౌర్ణమి తిథి సాయంత్రానికి లేకపోవడంతో ఆగస్టు 21న వ్రతాన్ని నిర్వహించడం సముచితం అని సూచిస్తున్నారు.

 

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.