Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

'అమిత్ షా భయపడ్డారు'.. లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు, సభలో దుమారం

లోక్‌సభలో రాహుల్ గాంధీ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థుల నిరసనల చర్చకు భయపడే సభకు రాలేదని వ్యాఖ్యానించగా, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

India

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల ఆందోళనలపై జరుగుతున్న చర్చను ఎదుర్కొనే ధైర్యం లేకనే అమిత్ షా సభకు రాలేదని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది.

విద్యార్థుల ఉద్యమం దేశ యువత ఆకాంక్షలకు ప్రతిబింబమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విద్యార్థుల గొంతును అణచివేయకుండా, వారి ప్రజాస్వామ్య హక్కులను అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని ఆయన కోరారు. చర్చ సందర్భంగా అమిత్ షా గైర్హాజరుపై ప్రశ్నించిన రాహుల్, "హోంమంత్రి ఎందుకు సభకు రావడం లేదు? ఎందుకంటే ఆయన భయపడుతున్నారు. నన్ను ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 ఈ వ్యాఖ్యలు సభలో తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. అయితే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను అనంతరం లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించారు. సభా మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో వాటిని ఎక్స్‌పంజ్ చేసినట్లు సమాచారం.

అయితే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను అనంతరం లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించారు. సభా మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో వాటిని ఎక్స్‌పంజ్ చేసినట్లు సమాచారం

. విద్యార్థుల నిరసనలు, వాటిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, అలాగే లోక్‌సభలో జరిగిన ఈ రాజకీయ ఘర్షణ దేశ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, అమిత్ షా గైర్హాజరు, వ్యాఖ్యల తొలగింపు వంటి పరిణామాలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారంపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.