తిరుపతిలో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆమె కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి వచ్చారు. విమానాశ్రయంలో మంగళహారతులతో సంప్రదాయబద్ధంగా స్వాగతం అందించారు.
తిరుపతిలో కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం
రేణిగుంట విమానాశ్రయంలో కల్వకుంట్ల కవితకు అభిమానుల ఘన స్వాగతం, మధ్యాహ్నం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు కాలినడకన బయలుదేరు.
Comments
Sign in with Google to comment.