Latest
"₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్! వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది. "₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్! వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.

వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి

వెంకట సాయి నగర్ సీసీ రోడ్ల కోసం విజయేందర్ రెడ్డి వినతి మేరకు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించి చర్యలకు హామీ ఇచ్చారు.

Hyderabad News

రామంతపూర్ భగాయత్ లోని వెంకట సాయి నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు విజయేందర్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీసీ రోడ్ల మంజూరు కోసం అందించిన సిఫార్సు లేఖలను కమిషనర్‌కు అందజేశారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణమే అత్యవసర అవసరంగా మారిందని విజయేందర్ రెడ్డి వివరించారు. 

వర్షాకాలంలో బురద, నీటి నిల్వలు, దుమ్ము కారణంగా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు నిత్య రాకపోకల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వినతిపై స్పందించిన కమిషనర్ శ్రీ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన పరిపాలనా చర్యలు చేపట్టి వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాధిక గుప్త, ఐఏఎస్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వెంకట సాయి నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ కమిటీ సభ్యులు, స్థానిక నివాసితులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. "₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి
  2. కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్!
  3. అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
  4. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.
  5. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు
  6. మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది
  7. సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది.
  8. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది.
  9. నెల్లూరులో RTC రెండవ డిపో ప్రైవటీకరణ చర్యపై ఆరోపణలతో మానవ శ్రేణి నిరసన ప్రారంభమైంది.
  10. వారెన్ ట్రంప్ యొక్క 'బిగ్, బ్యూటిఫుల్ బిల్' ను అమెరికా అత్యంత ధనవంతులకి ఇచ్చిన బహుమతిగా విమర్శించారు.
Comments

Sign in with Google to comment.