Latest
"₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్! వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది. "₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్! వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.

ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రతపై ఈవో శీనా నాయక్ సమీక్ష

ఇంద్రకీలాద్రిలో భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీరు, అన్నప్రసాద నాణ్యత మెరుగుపై ఈవో శీనా నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు

AP/SOUTH

ఇంద్రకీలాద్రిలో భక్తుల సౌకర్యాలు, పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సమీక్ష నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో కలిసి శుక్రవారం మహా మండపం నాలుగో అంతస్తులో ఇంజినీరింగ్, శానిటేషన్ మరియు ఇతర ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమీక్షలో భాగంగా దుర్గా ఘాట్ స్నానాల రేవు నుంచి కనకదుర్గ నగర్, ఘాట్ రోడ్డు, మహా మండపం సహా ఆలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘాట్ రోడ్డు టోల్ గేట్ నుంచి ‘ఓం’ టర్నింగ్ వరకు రోడ్డు బలోపేత పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనుల కారణంగా కొద్ది రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేసే అవకాశం ఉన్నందున, భక్తులకు ఇబ్బందులు కలగకుండా కనకదుర్గ నగర్‌లో ప్రత్యామ్నాయ మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంజినీరింగ్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని ఈవో స్పష్టం చేశారు. ఏఈలు, డీఈలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, పరిశుభ్రతతో పాటు రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో భక్తులకు నిరంతర తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. "₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి
  2. కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్!
  3. వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి
  4. అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
  5. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.
  6. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు
  7. మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది
  8. సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది.
  9. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది.
  10. నెల్లూరులో RTC రెండవ డిపో ప్రైవటీకరణ చర్యపై ఆరోపణలతో మానవ శ్రేణి నిరసన ప్రారంభమైంది.
Comments

Sign in with Google to comment.