Latest
నేపాల్ లో మునిగిన వరదలు: మృతుల సంఖ్య 538 కు చేరింది; కొత్త వరద ప్రమాదం కొనసాగుతోంది. Nepal Floods: 470 దాటిన మృతులు.. మళ్లీ భారీ వరద ముప్పు, టిబెట్ వైపు డ్యామ్ అలర్ట్ ‘ధనికులకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయం’: జీ గ్రూప్ సుభాష్ చంద్ర వ్యవహారంపై రాహుల్ గాంధీ ఫైర్ వర్షాకాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు.. మళ్లీ మన సంప్రదాయ రుచుల వైపు మొగ్గు లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లో మునిగిన వరదలు: మృతుల సంఖ్య 538 కు చేరింది; కొత్త వరద ప్రమాదం కొనసాగుతోంది. Nepal Floods: 470 దాటిన మృతులు.. మళ్లీ భారీ వరద ముప్పు, టిబెట్ వైపు డ్యామ్ అలర్ట్ ‘ధనికులకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయం’: జీ గ్రూప్ సుభాష్ చంద్ర వ్యవహారంపై రాహుల్ గాంధీ ఫైర్ వర్షాకాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు.. మళ్లీ మన సంప్రదాయ రుచుల వైపు మొగ్గు లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.

Nepal Floods: 470 దాటిన మృతులు.. మళ్లీ భారీ వరద ముప్పు, టిబెట్ వైపు డ్యామ్ అలర్ట్

నేపాల్‌లో భీకర వరదలకు మృతుల సంఖ్య 470 దాటింది. టిబెట్ వైపు బ్యారియర్ సరస్సు నీటిమట్టం పెరగడంతో మరో భారీ వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

Breaking News

నేపాల్‌లో భీకర వరదల విషాదం కొనసాగుతోంది. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలకు మృతుల సంఖ్య 470 దాటింది. మరోవైపు, వరదలతో ఏర్పడిన సరస్సు నీటిమట్టం పెరుగుతుండటంతో మరో భారీ వరద ముప్పు పొంచి ఉంది. 

 మూడో రోజు కూడా సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజా వరద ముప్పు నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ప్రజలు, సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు

టిబెట్ వైపు డ్యామ్/బ్యారియర్ సరస్సు నుంచి నీరు విడుదలయ్యే ప్రమాదం ఉందన్న సమాచారం నేపథ్యంలో నేపాల్ పోలీసులు, వరద అంచనా విభాగం అప్రమత్తమయ్యాయి. భోటేకోషి, త్రిశూలి, నారాయణి నదీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.  

రెస్క్యూ సిబ్బంది, భారీ యంత్రాలను సైతం ప్రమాద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పరిస్థితి మరింత విషమిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

Related Stories

Latest Articles

  1. నేపాల్ లో మునిగిన వరదలు: మృతుల సంఖ్య 538 కు చేరింది; కొత్త వరద ప్రమాదం కొనసాగుతోంది.
  2. ‘ధనికులకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయం’: జీ గ్రూప్ సుభాష్ చంద్ర వ్యవహారంపై రాహుల్ గాంధీ ఫైర్
  3. వర్షాకాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు.. మళ్లీ మన సంప్రదాయ రుచుల వైపు మొగ్గు
  4. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  5. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  6. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  7. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  8. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  9. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  10. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
Comments

Sign in with Google to comment.