Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

భక్తులకు అలర్ట్: అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలి”

శ్రీశైలం దేవస్థానం భక్తులకు ఆన్‌లైన్ రిజర్వేషన్, ఆర్జిత సేవలపై అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే వినియోగించాలని ఈఓ కీలక సూచనలు చేశారు.

Devotional/Cultural

శ్రీశైలం దేవస్థానంలో వసతి రిజర్వేషన్, ఆర్జిత సేవలు మరియు దర్శనం టికెట్లను ముందస్తుగా పొందాలనుకునే భక్తులు కేవలం రాష్ట్ర దేవదాయశాఖ లేదా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈఓ శ్రీ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సేవలను సులభతరం చేసేందుకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ను అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, ప్రసాదాల టికెట్లు మరియు విరాళాల చెల్లింపులు పొందవచ్చని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతో పాటు 17 రకాల ఆర్జిత సేవలు—గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం తదితర సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. భక్తులు వసతి రిజర్వేషన్ మరియు అన్ని సేవల టికెట్ల కోసం www.aptemples.ap.gov.in⁠� లేదా www.srisailadevasthanam.org⁠� అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఫోన్‌పే లేదా గూగుల్‌పే ద్వారా వ్యక్తిగత ఖాతాలకు నగదు చెల్లించమని ఎవరూ అడగరని, అలా అడిగితే అది సైబర్ మోసమని భక్తులు గుర్తించాలని హెచ్చరించారు.

నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని కూడా సూచించారు. అలాగే ఆలయ పరిధిలో 8 ప్రదేశాల్లో కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సందేహాల నివృత్తి కోసం భక్తులు 83339 01351 / 52 / 53 నంబర్లను సంప్రదించవచ్చని ఈఓ చెప్పారు 

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.