Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

భక్తులకు అలర్ట్: అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలి”

శ్రీశైలం దేవస్థానం భక్తులకు ఆన్‌లైన్ రిజర్వేషన్, ఆర్జిత సేవలపై అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే వినియోగించాలని ఈఓ కీలక సూచనలు చేశారు.

Devotional/Cultural

శ్రీశైలం దేవస్థానంలో వసతి రిజర్వేషన్, ఆర్జిత సేవలు మరియు దర్శనం టికెట్లను ముందస్తుగా పొందాలనుకునే భక్తులు కేవలం రాష్ట్ర దేవదాయశాఖ లేదా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈఓ శ్రీ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సేవలను సులభతరం చేసేందుకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ను అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, ప్రసాదాల టికెట్లు మరియు విరాళాల చెల్లింపులు పొందవచ్చని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతో పాటు 17 రకాల ఆర్జిత సేవలు—గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం తదితర సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. భక్తులు వసతి రిజర్వేషన్ మరియు అన్ని సేవల టికెట్ల కోసం www.aptemples.ap.gov.in⁠� లేదా www.srisailadevasthanam.org⁠� అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఫోన్‌పే లేదా గూగుల్‌పే ద్వారా వ్యక్తిగత ఖాతాలకు నగదు చెల్లించమని ఎవరూ అడగరని, అలా అడిగితే అది సైబర్ మోసమని భక్తులు గుర్తించాలని హెచ్చరించారు.

నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని కూడా సూచించారు. అలాగే ఆలయ పరిధిలో 8 ప్రదేశాల్లో కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సందేహాల నివృత్తి కోసం భక్తులు 83339 01351 / 52 / 53 నంబర్లను సంప్రదించవచ్చని ఈఓ చెప్పారు 

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.