Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు: భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వద్ద భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే పుష్కరాలకు ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది

Devotional/Cultural

హైదరాబాద్, మే 20: సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మే 21 నుంచి జూన్ 1 వరకు జగిత్యాల జిల్లా కాళేశ్వరం వద్ద జరిగే ఈ మహా పుణ్యకార్యానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కర స్నానాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు

. ఘాట్‌ల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.

భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.

పుష్కరాలు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో సజావుగా కొనసాగాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి, ఈ పుణ్యకాలం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను తీసుకురావాలని కోరుకున్నారు.

 ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సరస్వతీ అంత్య పుష్కరాల శుభాకాంక్షలు తెలియజేశారు. కాళేశ్వరంలో భక్తజన సందోహంతో పుష్కర ఘాట్‌లు కిటకిటలాడనున్నాయి.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.