Latest
"₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్! వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది. "₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్! వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.

వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు: భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వద్ద భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే పుష్కరాలకు ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది

Devotional/Cultural

హైదరాబాద్, మే 20: సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మే 21 నుంచి జూన్ 1 వరకు జగిత్యాల జిల్లా కాళేశ్వరం వద్ద జరిగే ఈ మహా పుణ్యకార్యానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కర స్నానాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు

. ఘాట్‌ల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.

భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.

పుష్కరాలు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో సజావుగా కొనసాగాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి, ఈ పుణ్యకాలం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను తీసుకురావాలని కోరుకున్నారు.

 ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సరస్వతీ అంత్య పుష్కరాల శుభాకాంక్షలు తెలియజేశారు. కాళేశ్వరంలో భక్తజన సందోహంతో పుష్కర ఘాట్‌లు కిటకిటలాడనున్నాయి.

Related Stories

Latest Articles

  1. "₹1,400 కోట్ల BRS నిధులు అవినీతి డబ్బు, తెలంగాణ శహీదుల కుటుంబాలకు తిరిగి ఇవ్వండి": BRS నాయకత్వంపై పేలుడు దాడి
  2. కరోనా మళ్లీ కోరలు చాస్తోందా?.. ఏపీలో ఇద్దరి మృతి, అధికారుల్లో అలర్ట్!
  3. వెంకట సాయి నగర్ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతి
  4. అమెరికా బాంబింగ్ ఇరాన్‌లో 14 మంది ప్రాణాలు తీసింది, టెహ్రాన్ ప్రతీకార దాడుల తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
  5. అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది: జేడీ వాన్స్ చెప్పారు, ఇరాన్ హోర్మూజ్ జలదారిపై చర్యలు తీసుకుంటే సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది.
  6. మోన్సూన్ కోపం: వరదలు, భూకంపాలు మరియు నీటి నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా సంక్షోభం, 60 మందికి పైగా మరణాలు
  7. మోడీ మెల్బోర్న్‌లో: భారత-ఆస్ట్రేలియా మైత్రి ప్రపంచ的不确定తను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది
  8. సమంత యొక్క Maa Inti Bangaram అన్ని కాలాల బాక్స్ ఆఫీస్ మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీయుతోంది.
  9. పుణె భవనం కూలిన ఘటన: రెండవ రోజుకు చేరుకున్న రక్షణ చర్యలో తొమ్మిది మంది రక్షించబడ్డారు, చిక్కుకున్న వ్యక్తుల కోసం శోధన తీవ్రత పెరుగుతోంది.
  10. నెల్లూరులో RTC రెండవ డిపో ప్రైవటీకరణ చర్యపై ఆరోపణలతో మానవ శ్రేణి నిరసన ప్రారంభమైంది.
Comments

Sign in with Google to comment.