Latest
నాటో మిత్రదేశాలు టర్కీలో మానవ హక్కుల సమస్యలపై ప్రధానంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. సియా గోయల్ న్యాయవాది కేతన్ అగర్వాల్ హత్య కేసులో కస్టడీ కబూలింపు సాక్ష్యంగా ఉపయోగించ不能దని చెప్పారు. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు నాటో మిత్రదేశాలు టర్కీలో మానవ హక్కుల సమస్యలపై ప్రధానంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. సియా గోయల్ న్యాయవాది కేతన్ అగర్వాల్ హత్య కేసులో కస్టడీ కబూలింపు సాక్ష్యంగా ఉపయోగించ不能దని చెప్పారు. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు

చర్లపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిరేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష

ఉప్పల్ చర్లపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమిపూజ నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు.

Hyderabad News

ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు మంగళవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు.

తెలంగాణ కారాగార & సంస్కరణ సేవల శాఖ, HYDRAA, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్‌తో కలిసి ఆయన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, చర్లపల్లి చెరువు పునరుద్ధరణతో పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, జీవ వైవిధ్య సంరక్షణకు తోడ్పాటుతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ప్రభుత్వ శాఖలు, సంస్థల సమన్వయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నగరాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కారాగార శాఖ, HYDRAA, IOCL అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. నాటో మిత్రదేశాలు టర్కీలో మానవ హక్కుల సమస్యలపై ప్రధానంగా నిశ్శబ్దంగా ఉన్నాయి.
  2. సియా గోయల్ న్యాయవాది కేతన్ అగర్వాల్ హత్య కేసులో కస్టడీ కబూలింపు సాక్ష్యంగా ఉపయోగించ不能దని చెప్పారు.
  3. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు.
  4. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది.
  5. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు
  6. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
  7. నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది.
  8. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది.
  9. బ్యాంక్ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
  10. జిల్లా స్టార్ గణేష్ గడుగు హైదరాబాద్ ఈ-చాంపియన్స్ అపరాజితంగా TG20లో మెరిసిపోతున్నారు.
Comments

Sign in with Google to comment.