Latest
నాటో మిత్రదేశాలు టర్కీలో మానవ హక్కుల సమస్యలపై ప్రధానంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. సియా గోయల్ న్యాయవాది కేతన్ అగర్వాల్ హత్య కేసులో కస్టడీ కబూలింపు సాక్ష్యంగా ఉపయోగించ不能దని చెప్పారు. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు నాటో మిత్రదేశాలు టర్కీలో మానవ హక్కుల సమస్యలపై ప్రధానంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. సియా గోయల్ న్యాయవాది కేతన్ అగర్వాల్ హత్య కేసులో కస్టడీ కబూలింపు సాక్ష్యంగా ఉపయోగించ不能దని చెప్పారు. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు

పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి భూసేకరణ, టిడిఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంఎంసీ కమిషనర్ ఆదేశించారు.

Hyderabad News

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు.

 

తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏఓసీ ప్రాజెక్టు భూసేకరణ, టీకేఆర్ ఫ్లైఓవర్, ఆర్‌కే పురం ఆర్‌ఓబీ, ఉప్పల్ ఫ్లైఓవర్‌తో పాటు ఇతర పెండింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఏఓసీ ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖ భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌కు వెంటనే లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు.

 అలాగే రైల్వే భూముల సేకరణ, భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎంఎంసీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌పై రెండు రోజుల్లో కన్సల్టెంట్‌తో సమావేశం నిర్వహించాలని ఆదేశించిన కమిషనర్, టీకేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణంతో ప్రభావితమయ్యే భవన యజమానులతో సమావేశమై టిడిఆర్ విధానంపై చర్చించారు. పలువురు యజమానులు టిడిఆర్ స్వీకరించేందుకు అంగీకరించగా, వారికి టిడిఆర్ జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌కే పురం ఆర్‌ఓబీ పనులకు సంబంధించి 34 మంది ఆస్తి యజమానులు టిడిఆర్‌కు అంగీకరించారని, వారికి త్వరలోనే టిడిఆర్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉప్పల్ ఫ్లైఓవర్ మిగిలిన ఫౌండేషన్ పనులు, రామంతాపూర్ వైపు భూసేకరణను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Related Stories

Latest Articles

  1. నాటో మిత్రదేశాలు టర్కీలో మానవ హక్కుల సమస్యలపై ప్రధానంగా నిశ్శబ్దంగా ఉన్నాయి.
  2. సియా గోయల్ న్యాయవాది కేతన్ అగర్వాల్ హత్య కేసులో కస్టడీ కబూలింపు సాక్ష్యంగా ఉపయోగించ不能దని చెప్పారు.
  3. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు.
  4. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది.
  5. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు
  6. నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది.
  7. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది.
  8. చర్లపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిరేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
  9. బ్యాంక్ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
  10. జిల్లా స్టార్ గణేష్ గడుగు హైదరాబాద్ ఈ-చాంపియన్స్ అపరాజితంగా TG20లో మెరిసిపోతున్నారు.
Comments

Sign in with Google to comment.