Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

రామంతాపూర్ అభివృద్ధి పనులకు రూ.2.57 కోట్ల ప్రతిపాదనలు

రామంతాపూర్ డివిజన్‌లో మురుగునీటి, తాగునీటి అభివృద్ధి పనులకు రూ.2.57 కోట్ల ప్రతిపాదనలు సమర్పించగా, త్వరలో పనులు ప్రారంభిస్తామని జల మండలి అధికారులు తెలిపారు.

Telangana/karnataka

రామంతాపూర్ డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన మురుగునీటి, తాగునీటి అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు గంథం నాగేశ్వరావుతో కలిసి జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వార్డు నెం.26 పరిధిలోని నెహ్రూ నగర్, ఎండోమెంట్ కాలనీ, రాంశంకర్ నగర్, గాంధీనగర్, శ్రీరామకాలనీ, గణేష్ నగర్, నేతాజీ నగర్, రాజేంద్రనగర్, ప్రగతి నగర్, గోఖలే నగర్ తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న మురుగునీటి పైపులైన్ల పునర్నిర్మాణం, కొత్త వాటర్ లైన్ల ఏర్పాటు, సిల్టెడ్ SWG లైన్ల మార్పిడి వంటి అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. మొత్తం రూ.2 కోట్ల 57 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.