Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఉప్పుగూడ, మలక్‌పేట్ అమృత్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అమృత్ భారత్ పథకంలో భాగంగా ఉప్పుగూడ, మలక్‌పేట్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను కిషన్ రెడ్డి సమీక్షించారు.

Telangana/karnataka

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ఉప్పుగూడ, మలక్‌పేట్ అమృత్ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను పరిశీలించారు.

 ఆయనతో పాటు హైదరాబాద్ డివిజన్ డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మ, గతి శక్తి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎల్‌.ఎస్‌.ఎస్‌.రావు, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ. శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ భవన నిర్మాణాలు, పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, భద్రతా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.5,454 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత 12 ఏళ్లలో తెలంగాణలో 347 కి.మీ కొత్త రైల్వే మార్గాలు, 556 కి.మీ డబ్లింగ్/ట్రిప్లింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుండగా, ఉప్పుగూడ మరియు మలక్‌పేట్ స్టేషన్లను ఒక్కొక్కటిని రూ.27 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, ర్యాంపులు తదితర ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.