Latest
ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.

అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక మైలురాయి దిశగా మోదీ.. శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక ఘనత సాధించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.

Telangana/karnataka

దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా చారిత్రక మైలురాయిని చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీపై దేశ ప్రజలు ఉంచిన అపార విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం లోక్ భవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గవర్నర్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికాభివృద్ధి, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని, జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి చెందిన శక్తిగా తీర్చిదిద్దనున్నాయని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. “తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో దేశం మరింత ప్రగతి, సుసంపన్నత సాధించి ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు 

Related Stories

Latest Articles

  1. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు.
  2. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు.
  3. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి.
  4. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది.
  5. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.
  6. నిర్యాత నుండి పార్లమెంట్ వరకు: ఫూలన్ దేవి యొక్క అసాధారణ మరియు వివాదాస్పద జీవితం
  7. ఇంద్రకీలాద్రిలో పరిశుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ వీకే శీనా నాయక్ తెలిపారు.
  8. చలించు రైలులో నుండి పడిన ప్రయాణికుడిని అప్రమత్తమైన రైలుజనులు కాపాడారు.
  9. ఏపీ దేవాదాయ శాఖలో 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం – వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలు షురూ
  10. ఎంపీ శ్రీ గోదామ్ నాగేష్ SCR జనరల్ మేనేజర్‌ను కలుసుకున్నారు; ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.
Comments

Sign in with Google to comment.