Latest
ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.

ఇంద్రకీలాద్రిలో పరిశుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ వీకే శీనా నాయక్ తెలిపారు.

ఇంద్రకీలాద్రిలో పరిశుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలపై ఈఓ వీకే శీనా నాయక్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాలను పరిశీలించిన ఆయన, శివాలయం నుంచి పూజా మండపాలకు వెళ్లే మార్గంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను వెంటనే శుభ్రం చేయాలని సూచించారు.

కొండపై ఏర్పాటు చేసిన తాగునీటి పంపుల వద్ద పరిశుభ్రతను నిరంతరం నిర్వహించాలని, చండీ హోమం ప్రాంతంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఇంజినీరింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, ప్రధాన ఆలయంలో “ఓం కనకదుర్గాయ నమః” అనే అమ్మవారి నామం నిరంతరం మైక్ ద్వారా వినిపించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రూ.500 దుర్గా దివ్య దర్శనం పూర్తి చేసిన భక్తులు తమ ఉచిత లడ్డూను ఎక్కడ పొందవచ్చో మైక్ ద్వారా స్పష్టంగా ప్రకటించాలని ఈఓ ఆదేశించారు.

Related Stories

Latest Articles

  1. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు.
  2. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు.
  3. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి.
  4. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది.
  5. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.
  6. నిర్యాత నుండి పార్లమెంట్ వరకు: ఫూలన్ దేవి యొక్క అసాధారణ మరియు వివాదాస్పద జీవితం
  7. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక మైలురాయి దిశగా మోదీ.. శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  8. చలించు రైలులో నుండి పడిన ప్రయాణికుడిని అప్రమత్తమైన రైలుజనులు కాపాడారు.
  9. ఏపీ దేవాదాయ శాఖలో 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం – వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలు షురూ
  10. ఎంపీ శ్రీ గోదామ్ నాగేష్ SCR జనరల్ మేనేజర్‌ను కలుసుకున్నారు; ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.
Comments

Sign in with Google to comment.