Latest
నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ. 57 రోజుల అమర్నాథ్ యాత్ర ప్రారంభం; కఠిన భద్రతలో మొదటి బాచ్ జెండా ఊపబడింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విక్సిత్ భారత్ గ్యారంటీ స్కీమ్‌ను వ్యతిరేకించారు, తమిళనాడుపై ₹5,000 కోట్ల బరువు ఉందని తెలిపారు. నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ. 57 రోజుల అమర్నాథ్ యాత్ర ప్రారంభం; కఠిన భద్రతలో మొదటి బాచ్ జెండా ఊపబడింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విక్సిత్ భారత్ గ్యారంటీ స్కీమ్‌ను వ్యతిరేకించారు, తమిళనాడుపై ₹5,000 కోట్ల బరువు ఉందని తెలిపారు.

తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ.

తెలంగాణలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హానరేరియం ఉద్యోగులకు తొలి తేదీకే జీతాలు జమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది.

Telangana/karnataka

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ

హైదరాబాద్‌, జూలై 2: తెలంగాణ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హానరేరియం ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి A. Revanth Reddy ఇచ్చిన హామీ మేరకు ఈ నెల తొలి తేదీకే ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది.

ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీతాలు బుధవారం వారి ఖాతాల్లో జమయ్యాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముందస్తు చర్యలు తీసుకుని జీతాల విడుదల ప్రక్రియను పూర్తి చేసింది. జీతాల చెల్లింపులో తరచూ జరుగుతున్న ఆలస్యంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నారు.

రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, హానరేరియం సిబ్బందికి కూడా ప్రతి నెలా ఆలస్యం లేకుండా జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సర్క్యులర్‌ జారీ చేసి, ప్రతి నెల 25వ తేదీలోగా జీతాల బిల్లులు ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాలకు సమర్పించాలని, నెలాఖరు నాటికి పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ పూర్తి చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ నెల బిల్లులు అందిన అన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు విజయవంతంగా జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

Related Stories

Latest Articles

  1. నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది.
  2. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది.
  3. 57 రోజుల అమర్నాథ్ యాత్ర ప్రారంభం; కఠిన భద్రతలో మొదటి బాచ్ జెండా ఊపబడింది.
  4. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విక్సిత్ భారత్ గ్యారంటీ స్కీమ్‌ను వ్యతిరేకించారు, తమిళనాడుపై ₹5,000 కోట్ల బరువు ఉందని తెలిపారు.
  5. ఆర్‌పీఎఫ్ సికింద్రాబాద్ 2026 సంవత్సరంలో మొదటి భాగంలో ₹2.24 కోట్ల విలువైన కోల్పోయిన ఆస్తులను తిరిగి ఇచ్చింది.
  6. జూన్ 2026లో ప్రయాణికుల భద్రత మరియు సురక్షలో ఆర్ఎప్ఎఫ్ విజయవాడ విభాగం ప్రతిభ చూపించింది.
  7. జూలై 4 వారాంతంలో అమెరికాలో ప్రమాదకరమైన ఉష్ణతాపం; డి.సి.లో జరగబోయే అగ్నిప్రదర్శనల వల్ల గాలి నాణ్యతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
  8. ఆటో రెండు నిమిషాల్లో బైక్‌గా మారింది: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముందు వినూత్న వాహనం ప్రదర్శన
  9. ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి శుభ్రత, దోమల నియంత్రణ మరియు పచ్చదనం కార్యక్రమాలను పెంచించారు.
  10. ఉప్పల్‌లోని మాస్టర్‌చెఫ్ రెస్టారెంట్‌కు సంయుక్త తనిఖీ సమయంలో ఆహార భద్రత ఉల్లంఘనల కారణంగా ₹25,000 జరిమానా విధించబడింది.
Comments

Sign in with Google to comment.