రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో ప్రీమియర్ ఎనర్జీస్ ఏర్పాటు చేసిన భారతదేశ అత్యాధునిక నెక్స్ట్-జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఇదే సందర్భంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), అల్యూమినియం ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బుయ్యని మనోహర్ రెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comments
Sign in with Google to comment.