Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

‘భారత్ గౌరవ్’ రైలుతో పుణ్యక్షేత్రాల దర్శనం.. విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు

విజయవాడ నుంచి భక్తి యాత్రలు.. రైలు, విమాన ప్యాకేజీలు ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

AP/SOUTH

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఆసక్తి ఉన్న భక్తుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ పర్యాటక రైలుతో పాటు విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీని కూడా ప్రకటించింది.

IRCTC ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ పర్యాటక రైలు Visakhapatnam నుంచి ఏప్రిల్ 27న బయలుదేరి 8 రోజుల పాటు భక్తులను పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లనుంది. ఈ యాత్రలో భక్తులు Kanchipuram, Mahabalipuram, Rameswaram, Madurai, Tiruchirappalli, Thanjavur, Arunachalam వంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ రైలులో స్లీపర్ నాన్-ఏసీ కోచ్ టికెట్ ధర వ్యక్తికి రూ.14,700గా నిర్ణయించారు. ప్రయాణికులకు ఆహారం, బస, స్థానిక రవాణా, దర్శన ఏర్పాట్లు వంటి అన్ని సౌకర్యాలను IRCTC సమకూర్చనుంది. అలాగే ప్రయాణ భద్రత, సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైలు Visakhapatnam, Tuni, Samalkot, Rajamahendravaram, Nidadavolu, Eluru, Vijayawada, Tenali, Ongole, Nellore, Gudur స్టేషన్లలో ఆగనుంది.

ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది

ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా Thanjavur, Rameswaram, Madurai, Kodaikanal వంటి పుణ్య, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 5 రోజులు – 6 రాత్రులు కొనసాగుతుంది. ఏప్రిల్ 25న ప్రారంభమై మే 1న ముగుస్తుంది. డబుల్ షేరింగ్ పద్ధతిలో ఒక్కొక్కరికి సుమారు రూ.37,900గా టూర్ ఛార్జీ నిర్ణయించారు. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు కూడా ప్రత్యేక రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, బస, భోజనం, దర్శనాలు, స్థానిక రవాణా వంటి అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి.ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా Thanjavur, Rameswaram, Madurai, Kodaikanal వంటి పుణ్య, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 5 రోజులు – 6 రాత్రులు కొనసాగుతుంది. ఏప్రిల్ 25న ప్రారంభమై మే 1న ముగుస్తుంది. డబుల్ షేరింగ్ పద్ధతిలో ఒక్కొక్కరికి సుమారు రూ.37,900గా టూర్ ఛార్జీ నిర్ణయించారు. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు కూడా ప్రత్యేక రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, బస, భోజనం, దర్శనాలు, స్థానిక రవాణా వంటి అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి.

 

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.