Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఉప్పల్‌లో 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాల సేకరణకు తహసీల్దార్ ఆదేశాలు

ఉప్పల్‌లో 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాల సేకరణకు తహసీల్దార్ ఆదేశాలు జారీ చేసి, బీఎల్‌ఓలకు ఇంటింటి సర్వే నిర్వహణకు సూచించారు.

Hyderabad News

 ఉప్పల్‌లో ఓటర్ల వివరాల సేకరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని ఉప్పల్ తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

ఈ మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు), సూపర్‌వైజర్లు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 362 నుంచి 407 వరకు ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా పాల్గొని, సేకరించిన వివరాలను సమగ్ర నివేదికగా కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, శనివారం తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ పోలింగ్ స్టేషన్ నంబర్ 396 పరిధిలో పర్యటించి, ఓటర్ల జాబితాలను పరిశీలించారు.

 ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా తెలుసుకుని, ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారి వివరాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు . ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.