Latest
🔥 “Sponsored Jungle Raj”: PM Modi’s Fierce Attack on TMC Over Malda Incident 📰 బ్రేకింగ్: ట్రంప్ అమెరికా-ఇరాన్ చర్చల్లో సాధ్యమైన విరామంపై సంకేతాలు ఇస్తున్నారు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది, డీఎంకే అవినీతి ఆరోపించింది: కోవా. లక్ష్మణ్ శీర్షిక: ఆప్ రఘవ్ చాదా ను తొలగించింది, పంజాబ్ నాయకులు రాష్ట్ర సమస్యలపై విమర్శలు చేస్తున్నారు పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం: ఇంధన కొరత సంక్షోభం నేపథ్యంలో నేపాల్ రెండు రోజుల వారాంతపు సెలవు ప్రకటించింది. 🔥 “Sponsored Jungle Raj”: PM Modi’s Fierce Attack on TMC Over Malda Incident 📰 బ్రేకింగ్: ట్రంప్ అమెరికా-ఇరాన్ చర్చల్లో సాధ్యమైన విరామంపై సంకేతాలు ఇస్తున్నారు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది, డీఎంకే అవినీతి ఆరోపించింది: కోవా. లక్ష్మణ్ శీర్షిక: ఆప్ రఘవ్ చాదా ను తొలగించింది, పంజాబ్ నాయకులు రాష్ట్ర సమస్యలపై విమర్శలు చేస్తున్నారు పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం: ఇంధన కొరత సంక్షోభం నేపథ్యంలో నేపాల్ రెండు రోజుల వారాంతపు సెలవు ప్రకటించింది.

‘భారత్ గౌరవ్’ రైలుతో పుణ్యక్షేత్రాల దర్శనం.. విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు

విజయవాడ నుంచి భక్తి యాత్రలు.. రైలు, విమాన ప్యాకేజీలు ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

AP/SOUTH

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఆసక్తి ఉన్న భక్తుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ పర్యాటక రైలుతో పాటు విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీని కూడా ప్రకటించింది.

IRCTC ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ పర్యాటక రైలు Visakhapatnam నుంచి ఏప్రిల్ 27న బయలుదేరి 8 రోజుల పాటు భక్తులను పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లనుంది. ఈ యాత్రలో భక్తులు Kanchipuram, Mahabalipuram, Rameswaram, Madurai, Tiruchirappalli, Thanjavur, Arunachalam వంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ రైలులో స్లీపర్ నాన్-ఏసీ కోచ్ టికెట్ ధర వ్యక్తికి రూ.14,700గా నిర్ణయించారు. ప్రయాణికులకు ఆహారం, బస, స్థానిక రవాణా, దర్శన ఏర్పాట్లు వంటి అన్ని సౌకర్యాలను IRCTC సమకూర్చనుంది. అలాగే ప్రయాణ భద్రత, సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైలు Visakhapatnam, Tuni, Samalkot, Rajamahendravaram, Nidadavolu, Eluru, Vijayawada, Tenali, Ongole, Nellore, Gudur స్టేషన్లలో ఆగనుంది.

ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది

ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా Thanjavur, Rameswaram, Madurai, Kodaikanal వంటి పుణ్య, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 5 రోజులు – 6 రాత్రులు కొనసాగుతుంది. ఏప్రిల్ 25న ప్రారంభమై మే 1న ముగుస్తుంది. డబుల్ షేరింగ్ పద్ధతిలో ఒక్కొక్కరికి సుమారు రూ.37,900గా టూర్ ఛార్జీ నిర్ణయించారు. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు కూడా ప్రత్యేక రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, బస, భోజనం, దర్శనాలు, స్థానిక రవాణా వంటి అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి.ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా Thanjavur, Rameswaram, Madurai, Kodaikanal వంటి పుణ్య, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 5 రోజులు – 6 రాత్రులు కొనసాగుతుంది. ఏప్రిల్ 25న ప్రారంభమై మే 1న ముగుస్తుంది. డబుల్ షేరింగ్ పద్ధతిలో ఒక్కొక్కరికి సుమారు రూ.37,900గా టూర్ ఛార్జీ నిర్ణయించారు. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు కూడా ప్రత్యేక రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, బస, భోజనం, దర్శనాలు, స్థానిక రవాణా వంటి అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి.

 

Related Stories

Latest Articles

  1. 🔥 “Sponsored Jungle Raj”: PM Modi’s Fierce Attack on TMC Over Malda Incident
  2. 📰 బ్రేకింగ్: ట్రంప్ అమెరికా-ఇరాన్ చర్చల్లో సాధ్యమైన విరామంపై సంకేతాలు ఇస్తున్నారు
  3. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది, డీఎంకే అవినీతి ఆరోపించింది: కోవా. లక్ష్మణ్
  4. శీర్షిక: ఆప్ రఘవ్ చాదా ను తొలగించింది, పంజాబ్ నాయకులు రాష్ట్ర సమస్యలపై విమర్శలు చేస్తున్నారు
  5. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం: ఇంధన కొరత సంక్షోభం నేపథ్యంలో నేపాల్ రెండు రోజుల వారాంతపు సెలవు ప్రకటించింది.
  6. రాహుల్ గాంధీ అసోం ముఖ్యమంత్రి పై దాడి, ఆయనను 'అత్యంత అవినీతి' అని అభివర్ణించారు, చట్టపరమైన చర్యల గురించి హెచ్చరిస్తున్నారు.
  7. తెలంగాణ హైకోర్టు జోన్-II భవనానికి రాజేంద్రనగర్‌లో సీజేఐ న్యాయమూర్తి సూర్య కాంత్ ఆధ్వర్యంలో పునాదులు వేయబడ్డాయి.
  8. నెతన్యాహూ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై దాడిని నిర్ధారించారు: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి
  9. ఇరాన్‌లో గల్లంతైన అమెరికా అధికారి పెద్ద స్థాయి కూటమి సంక్షోభాన్ని ప్రేరేపించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
  10. ఇరానీ విప్లవం పెరుగుతోంది: ‘ఈ పాలన కూడా ముగుస్తుంది’ నినాదాలు, నటి సారా కుటుంబం మాట్లాడుతుంది.
Comments

Sign in with Google to comment.