Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ.. వేసవి ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ

ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ పెరగడంతో వేసవి దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు పర్యవేక్షించారు

AP/SOUTH

 శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం లో శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి కాలం కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు భక్తులు భారీగా తరలివచ్చారు.

 అనంతరం ఎండ తీవ్రత మరింత పెరగడంతో భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ఆలయ సంప్రదాయాలు మరియు భక్తుల రద్దీ నియంత్రణ దృష్ట్యా ఉదయం 10:30 గంటలకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు తిరిగి అంతరాలయ దర్శనాన్ని పునఃప్రారంభించి భక్తులను అనుమతించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి స్వయంగా ఆలయ క్యూలైన్లను పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.

దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వేసవి ఎండల దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, మజ్జిగ అందించాలని, అలాగే ఎండ నుండి రక్షణ కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను పర్యవేక్షించాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ దర్శనం త్వరగా పూర్తయ్యేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈఓ స్పష్టం చేశారు.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.