కనక దుర్గ దేవాలయం లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత గురువారం రాత్రి శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహుకరించారు.
Comments
Sign in with Google to comment.