Latest
నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ. 57 రోజుల అమర్నాథ్ యాత్ర ప్రారంభం; కఠిన భద్రతలో మొదటి బాచ్ జెండా ఊపబడింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విక్సిత్ భారత్ గ్యారంటీ స్కీమ్‌ను వ్యతిరేకించారు, తమిళనాడుపై ₹5,000 కోట్ల బరువు ఉందని తెలిపారు. నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ. 57 రోజుల అమర్నాథ్ యాత్ర ప్రారంభం; కఠిన భద్రతలో మొదటి బాచ్ జెండా ఊపబడింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విక్సిత్ భారత్ గ్యారంటీ స్కీమ్‌ను వ్యతిరేకించారు, తమిళనాడుపై ₹5,000 కోట్ల బరువు ఉందని తెలిపారు.

30 ఏళ్ల సేవలకు గుర్తింపుగా దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగులకు ఘన సత్కారం

30 ఏళ్ల సేవలందించిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగులను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించి సన్మానించారు.

AP/SOUTH

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సుదీర్ఘకాలం సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆలయ మహా మండపంలో ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు.

 దేవస్థానంలో 30 సంవత్సరాలకు పైగా సేవలందించిన సీనియర్ అసిస్టెంట్ శ్రీ బి. త్రినాధ్, జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి కె. పద్మజ సేవలను ఆలయ అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్. రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పి. చంద్రశేఖర్, డాక్టర్ కె. గంగాధర్, ఎం. తిరుమలేశ్వరరావు మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు విధి నిర్వహణలో చూపిన అంకితభావం, దేవస్థానం అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలను కొనియాడారు.

వారి పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, నూతన వస్త్రాలను అందజేసి సన్మానించారు.

కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది.
  2. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది.
  3. తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ.
  4. 57 రోజుల అమర్నాథ్ యాత్ర ప్రారంభం; కఠిన భద్రతలో మొదటి బాచ్ జెండా ఊపబడింది.
  5. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విక్సిత్ భారత్ గ్యారంటీ స్కీమ్‌ను వ్యతిరేకించారు, తమిళనాడుపై ₹5,000 కోట్ల బరువు ఉందని తెలిపారు.
  6. ఆర్‌పీఎఫ్ సికింద్రాబాద్ 2026 సంవత్సరంలో మొదటి భాగంలో ₹2.24 కోట్ల విలువైన కోల్పోయిన ఆస్తులను తిరిగి ఇచ్చింది.
  7. జూన్ 2026లో ప్రయాణికుల భద్రత మరియు సురక్షలో ఆర్ఎప్ఎఫ్ విజయవాడ విభాగం ప్రతిభ చూపించింది.
  8. జూలై 4 వారాంతంలో అమెరికాలో ప్రమాదకరమైన ఉష్ణతాపం; డి.సి.లో జరగబోయే అగ్నిప్రదర్శనల వల్ల గాలి నాణ్యతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
  9. ఆటో రెండు నిమిషాల్లో బైక్‌గా మారింది: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముందు వినూత్న వాహనం ప్రదర్శన
  10. ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి శుభ్రత, దోమల నియంత్రణ మరియు పచ్చదనం కార్యక్రమాలను పెంచించారు.
Comments

Sign in with Google to comment.