Latest
తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది. తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది.

శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం దర్శనం, నీటి, భద్రతా, అన్నప్రసాద సౌకర్యాలు పూర్తిగా సిద్ధం

శ్రీశైలం ఉగాది ఉత్సవం కోసం భక్తుల సౌకర్యం, దర్శనం, క్యూలైన్, నీటి, భద్రతా, అన్నప్రసాద అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం.

Devotional/Cultural

శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

 మార్చి 16 నుంచి 20 వరకు జరిగే ఉగాది ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూకాంప్లెక్సులు మరియు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందించాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు. అలాగే క్యూకాంప్లెక్సుల్లో ఫ్యాన్లు, కూలర్లు సక్రమంగా పనిచేసేలా ఎలక్ట్రికల్ విభాగం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా, దర్శనం నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాలిబాట మార్గంలో మంచినీటి సదుపాయం, భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుంచి పూర్తి సహకారం అందించాలని అధికారులకు ఆదేశించారు.

 ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించాలని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.

Related Stories

Latest Articles

  1. తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు.
  2. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది
  3. లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర
  4. భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం
  5. కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది.
  6. రైల్వే మంత్రి న్యూఢిల్లీ స్టేషన్‌లో నమూనా కోచ్‌ను పరిశీలించారు.
  7. హైదరాబాద్ భారతదేశం యొక్క క్రీడా కేంద్రంగా మారబోతుంది: రేవంత్ రెడ్డి గచ్చిబౌలి స్టేడియం మెగా ప్రణాళికను వెల్లడించారు.
  8. 🔥 “Sponsored Jungle Raj”: PM Modi’s Fierce Attack on TMC Over Malda Incident
  9. 📰 బ్రేకింగ్: ట్రంప్ అమెరికా-ఇరాన్ చర్చల్లో సాధ్యమైన విరామంపై సంకేతాలు ఇస్తున్నారు
  10. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది, డీఎంకే అవినీతి ఆరోపించింది: కోవా. లక్ష్మణ్
Comments

Sign in with Google to comment.