Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం దర్శనం, నీటి, భద్రతా, అన్నప్రసాద సౌకర్యాలు పూర్తిగా సిద్ధం

శ్రీశైలం ఉగాది ఉత్సవం కోసం భక్తుల సౌకర్యం, దర్శనం, క్యూలైన్, నీటి, భద్రతా, అన్నప్రసాద అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం.

Devotional/Cultural

శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

 మార్చి 16 నుంచి 20 వరకు జరిగే ఉగాది ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూకాంప్లెక్సులు మరియు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందించాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు. అలాగే క్యూకాంప్లెక్సుల్లో ఫ్యాన్లు, కూలర్లు సక్రమంగా పనిచేసేలా ఎలక్ట్రికల్ విభాగం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా, దర్శనం నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాలిబాట మార్గంలో మంచినీటి సదుపాయం, భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుంచి పూర్తి సహకారం అందించాలని అధికారులకు ఆదేశించారు.

 ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించాలని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.