Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన మౌలిక వసతులు పనులను వేగవంతం చేసిన ఈవో

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు

Devotional/Cultural

విజయవాడ కనక దుర్గ దేవాలయం లో భక్తుల దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆలయ ఈవో వి కే షీనా నాయక్ చెప్పారు . వేసవి సెలవులు మరియు శుక్రవారం నేపథ్యంలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండటంతో ఆలయంలో దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయని వారు అన్నారు. ఈ సందర్భంగా ఈవో ఆలయ ప్రాంగణంలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.

భక్తుల రద్దీ నియంత్రణలో ఉండటంతో క్యూలైన్లు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాయని, జనసమ్మర్దం తక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనాలను కూడా నిరంతరాయంగా నిర్వహించినట్లు వారు చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆలయ ప్రాంగణంలో చల్లని మజ్జిగ, సరిపడా తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాల నిర్వహణను కూడా పరిశీలించినట్లు ఈవో వి కే షీనా నాయక్ అన్నారు.

కృష్ణా నది తీరాన ఉన్న దుర్గాఘాట్ ఆధునీకరణ పనులు వేగవంతగా సాగుతున్నాయి అని వారు చెప్పారు .

 పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం ఘాట్లను ఆధునిక సదుపాయాలతో అందంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు మరింత సౌకర్యవంతంగా ఆచరించే అవకాశం కలుగుతుందని ఈవో వి.కె. షీనా నాయక్ చెప్పారు.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.