Latest
తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది. తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది.

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు 18 రోజుల్లో రూ.3.35 కోట్ల ఆదాయం

ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు; 18 రోజుల్లో మూడు కోట్లకుపైగా ఆదాయం నమోదు.

Devotional/Cultural

విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత 18 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను బుధవారం ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు.

 ఈ లెక్కింపు ప్రకారం మొత్తం నగదు రూ.3,35,86,637 (మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు) వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదనంగా భక్తులు సమర్పించిన బంగారం 302 గ్రాములు, వెండి 3 కిలోల 10 గ్రాములు లభించాయి. ఈ కాలానికి గాను దేవస్థానానికి సగటున రోజుకు రూ.18,65,924 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

హుండీలో విదేశీ దేశాలకు చెందిన కరెన్సీ కూడా లభించింది. అమెరికా, ఇంగ్లాండ్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, కువైట్, ఖతార్, హాంకాంగ్, మారిషస్, కెనడా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన కరెన్సీ కూడా హుండీలో లభించినట్లు అధికారులు తెలిపారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. తమిళనాడు సీఎం NEP మూడు భాషల సూత్రానికి వ్యతిరేకంగా, ఇది హిందీ బలవంతంగా విధించడం అని పేర్కొన్నారు.
  2. SCR కవచ్ 4.0 మరియు ABS ప్రారంభంతో భద్రతా లక్ష్యాలను అధిగమించింది
  3. లోకరక్షిణి తలంపులమ్మ అమ్మవారి జాతరలో ఆధ్యాత్మిక వాతావర
  4. భక్తుల పట్ల మర్యాద, సేవాభావంతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం
  5. కనక దుర్గా దేవాలయంలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడింది.
  6. రైల్వే మంత్రి న్యూఢిల్లీ స్టేషన్‌లో నమూనా కోచ్‌ను పరిశీలించారు.
  7. హైదరాబాద్ భారతదేశం యొక్క క్రీడా కేంద్రంగా మారబోతుంది: రేవంత్ రెడ్డి గచ్చిబౌలి స్టేడియం మెగా ప్రణాళికను వెల్లడించారు.
  8. 🔥 “Sponsored Jungle Raj”: PM Modi’s Fierce Attack on TMC Over Malda Incident
  9. 📰 బ్రేకింగ్: ట్రంప్ అమెరికా-ఇరాన్ చర్చల్లో సాధ్యమైన విరామంపై సంకేతాలు ఇస్తున్నారు
  10. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది, డీఎంకే అవినీతి ఆరోపించింది: కోవా. లక్ష్మణ్
Comments

Sign in with Google to comment.