Latest
మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత

ఇంద్రకీలాద్రిపై చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు.. రావణ వాహనంపై ఊరేగిన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరులు

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రావణ వాహన సేవ ఘనంగా నిర్వహించారు.

Devotional/Cultural

ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి పండితులు మూల మంత్ర హవనాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిపూర్వకంగా జరిగాయి.

రావణ వాహనంపై మల్లేశ్వర స్వామి విహారం చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు మల్లేశ్వర మహామండపం నుంచి శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరుల రావణ వాహన సేవ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పురాణాల ప్రకారం రావణుడు లంకాధిపతి, పౌలస్త్య బ్రహ్మ వంశస్థుడు, అలాగే పరమశివుని మహాభక్తుడు. శివుని అంశతో జన్మించిన రావణుడు ప్రతిరోజూ శివారాధన, అభిషేకాలు నిర్వహించిన తర్వాతే ఆహారం స్వీకరించేవాడని పురాణోక్తి. అంతటి శివభక్తుడైన రావణుడు, పరమశివుడిని కైలాసం నుంచి లంకకు తీసుకురావాలని సంకల్పించి, కఠోర తపస్సు చేశాడని, శివతాండవ స్తోత్రంతో శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని ఆధ్యాత్మిక విశ్వాసం.

సంప్రదాయ కళారూపాలతో వాహన సేవకు భక్తిరస వాతావరణం ప్రఖ్యాతిగాంచిన రావణ వాహనంపై స్వామివారు, అమ్మవార్లు కొలువై ఉండగా, తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం భజన వంటి సంప్రదాయ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ శ్రేణి మహా మండపం నుంచి ప్రారంభమై, కనకదుర్గ నగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ బజార్ మార్గాల మీదుగా కొనసాగింది

 

పాల్గొన్న ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వీకే శీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పి. రాఘవరాజు, ఎ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. మెక్సికో, యూరోపియన్ యూనియన్ అమెరికా టారిఫ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చాయి
  2. భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి: క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో పెట్రోల్, డీజల్ ధరలు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
  3. లక్నోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై “అవమానకరమైన” వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది, బీజేపీపై తీవ్ర నిరసన ప్రదర్శన జరిగింది.
  4. ఎక్స్ “కాక్రోచ్ జనతా పార్టీ” ఖాతాను నిలిపివేసింది, భారత్ వ్యాప్తంగా రాజకీయ తుఫాను సృష్టించింది.
  5. ట్విషా శర్మ మరణ కేసు: భర్త జబల్‌పూర్ కోర్టులో surrender, పలు రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత
  6. ఎస్‌పీ–బీఎస్పీ యూపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఉష్ణతరంగం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఒత్తిడిని కలిగించినందుకు విమర్శించాయి.
  7. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వైరల్ crowdsourced అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది, భారీ ఆన్‌లైన్ చర్చను ప్రేరేపించింది
  8. ఇరాన్ సంక్షోభం ట్రంప్‌ను తన కొడుకు వివాహానికి హాజరుకాకుండా చేయవచ్చని, "కృత్రిమ వార్తలు నన్ను ఏదో ఒక విధంగా చంపుతాయి" అని చెప్పారు.
  9. భారత మహిళా శాస్త్రవేత్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో చరిత్ర సృష్టించింది
  10. ఇంధన ధరల షాక్, పడుతున్న రూపాయి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి; మధ్య తరగతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Comments

Sign in with Google to comment.