Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులు పరిశీలించిన ఎన్ ఐ ఆర్ ఎం, ఎస్ పి ఏ అధికార బృందం

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించి, మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Devotional/Cultural

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం అధికార బృందం సమగ్రంగా పరిశీలించింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీ శీనా నాయక్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 ఈ సమావేశంలో బెంగుళూరుకు చెందిన ఎన్ ఐ ఆర్ ఎమ్ బృందం, విజయవాడకు చెందిన ఎస్ పి ఏ అధికారులు, దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలు ప్రధాన సలహాదారు ఇంజనీరింగ్ నిపుణులు శ్రీ కొండలరావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ శేఖర్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం వంటి నిర్మాణాల పురోగతిపై చర్చించి, ఘాట్ రోడ్‌ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ కొండలరావు బృందం అమ్మవారిని దర్శించుకోగా, ఈవో శీనా నాయక్ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. 

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాల కల్పన, సులభ దర్శనం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలును వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

 మాస్టర్ ప్లాన్ అమలులో ఎన్ఐఆర్ఎం,ఎస్ పి ఎ బృందాల నివేదికలు కీలకంగా మారనున్నాయని వెల్లడించారు.

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.