Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులు పరిశీలించిన ఎన్ ఐ ఆర్ ఎం, ఎస్ పి ఏ అధికార బృందం

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించి, మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Devotional/Cultural

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం అధికార బృందం సమగ్రంగా పరిశీలించింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీ శీనా నాయక్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 ఈ సమావేశంలో బెంగుళూరుకు చెందిన ఎన్ ఐ ఆర్ ఎమ్ బృందం, విజయవాడకు చెందిన ఎస్ పి ఏ అధికారులు, దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలు ప్రధాన సలహాదారు ఇంజనీరింగ్ నిపుణులు శ్రీ కొండలరావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ శేఖర్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం వంటి నిర్మాణాల పురోగతిపై చర్చించి, ఘాట్ రోడ్‌ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ కొండలరావు బృందం అమ్మవారిని దర్శించుకోగా, ఈవో శీనా నాయక్ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. 

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాల కల్పన, సులభ దర్శనం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలును వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

 మాస్టర్ ప్లాన్ అమలులో ఎన్ఐఆర్ఎం,ఎస్ పి ఎ బృందాల నివేదికలు కీలకంగా మారనున్నాయని వెల్లడించారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.