Latest
ఇరాన్ పశ్చిమ ఉత్తర సరిహద్దు ఆపరేషన్‌లో ఐదు కుర్దిష్ మిలిటెంట్లను హతమార్చినట్లు తెలిపింది. విజయవాడ విభాగం అధికారిక భాషా లక్ష్యాలను మించుకుంది, రాజభాషా అమలును సమీక్షించింది. ట్రంప్ నాటో ఖర్చులపై విమర్శలను పునరుద్ధరించారు, అమెరికా అన్యాయంగా ఆర్థిక భారం మోస్తుందని చెప్పారు. నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇరాన్ పశ్చిమ ఉత్తర సరిహద్దు ఆపరేషన్‌లో ఐదు కుర్దిష్ మిలిటెంట్లను హతమార్చినట్లు తెలిపింది. విజయవాడ విభాగం అధికారిక భాషా లక్ష్యాలను మించుకుంది, రాజభాషా అమలును సమీక్షించింది. ట్రంప్ నాటో ఖర్చులపై విమర్శలను పునరుద్ధరించారు, అమెరికా అన్యాయంగా ఆర్థిక భారం మోస్తుందని చెప్పారు. నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ మనూ చౌదరితో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కీలక చర్చలు జరిపారు.

Hyderabad News

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, ఐఏఎస్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

 ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి పనుల అమలులో జిల్లా పరిపాలన పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.

Related Stories

Latest Articles

  1. ఇరాన్ పశ్చిమ ఉత్తర సరిహద్దు ఆపరేషన్‌లో ఐదు కుర్దిష్ మిలిటెంట్లను హతమార్చినట్లు తెలిపింది.
  2. విజయవాడ విభాగం అధికారిక భాషా లక్ష్యాలను మించుకుంది, రాజభాషా అమలును సమీక్షించింది.
  3. ట్రంప్ నాటో ఖర్చులపై విమర్శలను పునరుద్ధరించారు, అమెరికా అన్యాయంగా ఆర్థిక భారం మోస్తుందని చెప్పారు.
  4. నోయిడా హనీమూన్ భయంకర సంఘటన: వరుడు హోటల్ మెట్లపై కిందకి తోసినట్లు వధువు ఆరోపించింది, రోజువారీ వేధింపులకు గురైనట్లు తెలిపింది.
  5. ప్రియాంకా చోప్రా 'సరైన భాగస్వామిని కనుగొనడానికి చాలా కప్పులను ముద్దు చేయాలని' చెప్పింది, వివాహ నిబంధనలపై తన అభిప్రాయాలను వెల్లడించింది.
  6. తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ.
  7. 57 రోజుల అమర్నాథ్ యాత్ర ప్రారంభం; కఠిన భద్రతలో మొదటి బాచ్ జెండా ఊపబడింది.
  8. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విక్సిత్ భారత్ గ్యారంటీ స్కీమ్‌ను వ్యతిరేకించారు, తమిళనాడుపై ₹5,000 కోట్ల బరువు ఉందని తెలిపారు.
  9. ఆర్‌పీఎఫ్ సికింద్రాబాద్ 2026 సంవత్సరంలో మొదటి భాగంలో ₹2.24 కోట్ల విలువైన కోల్పోయిన ఆస్తులను తిరిగి ఇచ్చింది.
  10. జూన్ 2026లో ప్రయాణికుల భద్రత మరియు సురక్షలో ఆర్ఎప్ఎఫ్ విజయవాడ విభాగం ప్రతిభ చూపించింది.
Comments

Sign in with Google to comment.