Latest
పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది.

గచ్చిబౌలిలో 8 మార్చి నుంచి ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 క్వాలిఫైయింగ్ టోర్నమెంట్

రాష్ట్ర క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి గచ్చిబౌలిలో ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 వివరాలను వెల్లడించారు. 8 జట్లు పాల్గొనగా, హై సెక్యూరిటీ మరియు ఆధునిక వసతులు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Telangana/karnataka

ఈ నెల 8వ తేదీ నుంచి గచ్చిబౌలిలోని గచ్చిబౌలి హాకీ స్టేడియం లో జరగనున్న ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ వివరాలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, మార్చి 8 నుంచి 14 వరకు జరిగే ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్‌తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయని వారు చెప్పారు. అన్ని జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసిన ఆస్ట్రోటర్ఫ్ మైదానంలో సాధన ప్రారంభించాయని మంత్రి అన్నారు. క్రీడాకారిణుల కోసం హై సెక్యూరిటీ, ఆధునిక వసతి సదుపాయాలు, సమగ్ర ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు చెప్పారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడలకు విశేష ప్రాధాన్యం పెరిగిందని, ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో జరిగే ఈ హాకీ పోటీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రోత్సాహం అందించాలని మంత్రి కోరారు.

Related Stories

Latest Articles

  1. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు.
  2. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది.
  3. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు
  4. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
  5. నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది.
  6. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది.
  7. చర్లపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిరేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
  8. బ్యాంక్ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
  9. జిల్లా స్టార్ గణేష్ గడుగు హైదరాబాద్ ఈ-చాంపియన్స్ అపరాజితంగా TG20లో మెరిసిపోతున్నారు.
  10. శ్రీశైల దేవస్థాన సేవలకు వీడ్కోలు.. పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సన్మానం
Comments

Sign in with Google to comment.