Latest
పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది.

ఇరాన్ అణు సామగ్రిపై ఇజ్రాయెల్ దాడి హెచ్చరికలు: “ఒప్పందం కుదరకపోతే యుద్ధమే మార్గం” – Benjamin Netanyahu కఠిన వ్యాఖ్యలు

ఇరాన్ అణు సామగ్రిపై ఇజ్రాయెల్ కఠిన హెచ్చరికలు. ఒప్పందం విఫలమైతే యుద్ధం తప్పదని నెతన్యాహు స్పష్టం. సీజ్‌ఫైర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

War News

జెరూసలేం | ఏప్రిల్ 9, 2026 ఇరాన్ అణు సామగ్రిని దేశం వెలుపలికి తరలించే విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి Benjamin Netanyahu స్పష్టం చేశారు. ఈ లక్ష్యం చర్చల ద్వారా సాధ్యం కాకపోతే, యుద్ధం ద్వారానైనా సాధిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

. Iran అణు కార్యక్రమంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ, ఈ వ్యాఖ్యలు కీలక పరిణామంగా మారాయి.

ఇటీవల ప్రకటించిన సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆరోపించాయి. అయితే దీనికి గట్టిగా స్పందించిన నెతన్యాహు, “అమెరికా మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఇది మా అంగీకారంతోనే జరిగింది. కానీ మా వేళ్లు ఎప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయి. ఏ క్షణమైనా యుద్ధ రంగంలోకి తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.

 ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై పెద్ద దెబ్బ కొట్టిందని నెతన్యాహు పేర్కొన్నారు. “ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులను మాత్రమే కాదు, కొత్త క్షిపణులు తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా ధ్వంసం చేశాం. ప్రస్తుతం వారి వద్ద స్టాక్‌లో ఉన్న మిసైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి” అని ఆయన క్లెయిమ్ చేశారు

Israel తీసుకున్న ఈ దూకుడు చర్యలు ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు

. రాబోయే రెండు వారాల విరామం తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. సీజ్‌ఫైర్ కొనసాగుతుందా? లేక మరోసారి భారీ యుద్ధం చెలరేగుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

Related Stories

Latest Articles

  1. పుణె పోలీసులు సియా గోయల్‌పై 'నిరూపణాత్మక' కేసును నిర్మించారు, కేతన్ అగర్వాల్ హత్యలో పోలీగ్రాఫ్ పరీక్ష కోరారు.
  2. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది.
  3. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు
  4. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
  5. నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది.
  6. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది.
  7. చర్లపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిరేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
  8. బ్యాంక్ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
  9. జిల్లా స్టార్ గణేష్ గడుగు హైదరాబాద్ ఈ-చాంపియన్స్ అపరాజితంగా TG20లో మెరిసిపోతున్నారు.
  10. శ్రీశైల దేవస్థాన సేవలకు వీడ్కోలు.. పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సన్మానం
Comments

Sign in with Google to comment.