Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇరాన్ అణు సామగ్రిపై ఇజ్రాయెల్ దాడి హెచ్చరికలు: “ఒప్పందం కుదరకపోతే యుద్ధమే మార్గం” – Benjamin Netanyahu కఠిన వ్యాఖ్యలు

ఇరాన్ అణు సామగ్రిపై ఇజ్రాయెల్ కఠిన హెచ్చరికలు. ఒప్పందం విఫలమైతే యుద్ధం తప్పదని నెతన్యాహు స్పష్టం. సీజ్‌ఫైర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

War News

జెరూసలేం | ఏప్రిల్ 9, 2026 ఇరాన్ అణు సామగ్రిని దేశం వెలుపలికి తరలించే విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి Benjamin Netanyahu స్పష్టం చేశారు. ఈ లక్ష్యం చర్చల ద్వారా సాధ్యం కాకపోతే, యుద్ధం ద్వారానైనా సాధిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

. Iran అణు కార్యక్రమంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ, ఈ వ్యాఖ్యలు కీలక పరిణామంగా మారాయి.

ఇటీవల ప్రకటించిన సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆరోపించాయి. అయితే దీనికి గట్టిగా స్పందించిన నెతన్యాహు, “అమెరికా మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఇది మా అంగీకారంతోనే జరిగింది. కానీ మా వేళ్లు ఎప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయి. ఏ క్షణమైనా యుద్ధ రంగంలోకి తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.

 ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై పెద్ద దెబ్బ కొట్టిందని నెతన్యాహు పేర్కొన్నారు. “ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులను మాత్రమే కాదు, కొత్త క్షిపణులు తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా ధ్వంసం చేశాం. ప్రస్తుతం వారి వద్ద స్టాక్‌లో ఉన్న మిసైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి” అని ఆయన క్లెయిమ్ చేశారు

Israel తీసుకున్న ఈ దూకుడు చర్యలు ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు

. రాబోయే రెండు వారాల విరామం తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. సీజ్‌ఫైర్ కొనసాగుతుందా? లేక మరోసారి భారీ యుద్ధం చెలరేగుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.