Latest
ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది.

ఇంద్రకీలాద్రి దేవాలయంలో భారీగా భక్తుల రద్దీ.. వేసవి ఎండల్లో ప్రత్యేక సౌకర్యాలు

ఇంద్రకీలాద్రి దేవాలయంలో ఆదివారం భారీ భక్తుల రద్దీ మధ్య ప్రత్యేక సౌకర్యాలతో భక్తులకు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు.

AP/SOUTH

ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రి దేవాలయంపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

 వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సాధారణ భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల VIP దర్శనాలను రద్దు చేశారు. దీంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం సులభంగా లభించింది.

 వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ సీనా నాయక్ ఆధ్వర్యంలో క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని భక్తులకు అందించారు.

 ఈ ప్రత్యేక ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదానం కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు.

అసిస్టెంట్ కమిషనర్ రంగా రావు, ఇన్‌చార్జ్ ఈఓతో పాటు ఆలయ సిబ్బంది రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాలకమండలి, అధికారుల సమన్వయంతో భారీ రద్దీ మధ్య కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Related Stories

Latest Articles

  1. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్‌పై ఆధిపత్యంతో గెలిచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ప్రవేశించింది.
  2. జూలై 1 నుండి ఎల్‌పీజీ నియమాల్లో మార్పు: కొత్త ధృవీకరణ, బుకింగ్ ప్రమాణాలు మిలియన్లపై ప్రభావం చూపవచ్చు
  3. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
  4. నార్వే కోట్ డి ఐవర్‌ను 2-1తో ఓడించింది, హాలాండ్ చివరి నిమిషంలో చేసిన గోల్ రౌండ్ 16లో ప్రవేశాన్ని నిర్ధారించింది.
  5. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ మరియు దివ్య దక్షిణ యాత్రకు సికింద్రాబాద్ నుండి భారత గౌరవ పర్యాటక రైళ్లు ప్రారంభించింది.
  6. చర్లపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిరేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
  7. బ్యాంక్ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
  8. జిల్లా స్టార్ గణేష్ గడుగు హైదరాబాద్ ఈ-చాంపియన్స్ అపరాజితంగా TG20లో మెరిసిపోతున్నారు.
  9. శ్రీశైల దేవస్థాన సేవలకు వీడ్కోలు.. పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సన్మానం
  10. ఓవైసీ పాకిస్తాన్ సంబంధాలపై బీజేపీని లక్ష్యంగా చేసారు, రామ్ మాధవ్‌పై ప్రశ్నలు వేస్తున్నారు.
Comments

Sign in with Google to comment.