Latest
ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన మౌలిక వసతులు పనులను వేగవంతం చేసిన ఈవో

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు

Devotional/Cultural

విజయవాడ కనక దుర్గ దేవాలయం లో భక్తుల దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆలయ ఈవో వి కే షీనా నాయక్ చెప్పారు . వేసవి సెలవులు మరియు శుక్రవారం నేపథ్యంలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండటంతో ఆలయంలో దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయని వారు అన్నారు. ఈ సందర్భంగా ఈవో ఆలయ ప్రాంగణంలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.

భక్తుల రద్దీ నియంత్రణలో ఉండటంతో క్యూలైన్లు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాయని, జనసమ్మర్దం తక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనాలను కూడా నిరంతరాయంగా నిర్వహించినట్లు వారు చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆలయ ప్రాంగణంలో చల్లని మజ్జిగ, సరిపడా తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాల నిర్వహణను కూడా పరిశీలించినట్లు ఈవో వి కే షీనా నాయక్ అన్నారు.

కృష్ణా నది తీరాన ఉన్న దుర్గాఘాట్ ఆధునీకరణ పనులు వేగవంతగా సాగుతున్నాయి అని వారు చెప్పారు .

 పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం ఘాట్లను ఆధునిక సదుపాయాలతో అందంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు మరింత సౌకర్యవంతంగా ఆచరించే అవకాశం కలుగుతుందని ఈవో వి.కె. షీనా నాయక్ చెప్పారు.

Related Stories

Latest Articles

  1. ఎల్ నినోపై క్షుణ్ణంగా పర్యవేక్షణ, శాస్త్రవేత్తలు భారత్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు.
  2. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు.
  3. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి.
  4. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది.
  5. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.
  6. నిర్యాత నుండి పార్లమెంట్ వరకు: ఫూలన్ దేవి యొక్క అసాధారణ మరియు వివాదాస్పద జీవితం
  7. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక మైలురాయి దిశగా మోదీ.. శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  8. ఇంద్రకీలాద్రిలో పరిశుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ వీకే శీనా నాయక్ తెలిపారు.
  9. చలించు రైలులో నుండి పడిన ప్రయాణికుడిని అప్రమత్తమైన రైలుజనులు కాపాడారు.
  10. ఏపీ దేవాదాయ శాఖలో 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం – వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలు షురూ
Comments

Sign in with Google to comment.