Latest
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు? yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన మౌలిక వసతులు పనులను వేగవంతం చేసిన ఈవో

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు

Devotional/Cultural

విజయవాడ కనక దుర్గ దేవాలయం లో భక్తుల దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆలయ ఈవో వి కే షీనా నాయక్ చెప్పారు . వేసవి సెలవులు మరియు శుక్రవారం నేపథ్యంలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండటంతో ఆలయంలో దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయని వారు అన్నారు. ఈ సందర్భంగా ఈవో ఆలయ ప్రాంగణంలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.

భక్తుల రద్దీ నియంత్రణలో ఉండటంతో క్యూలైన్లు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాయని, జనసమ్మర్దం తక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనాలను కూడా నిరంతరాయంగా నిర్వహించినట్లు వారు చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆలయ ప్రాంగణంలో చల్లని మజ్జిగ, సరిపడా తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాల నిర్వహణను కూడా పరిశీలించినట్లు ఈవో వి కే షీనా నాయక్ అన్నారు.

కృష్ణా నది తీరాన ఉన్న దుర్గాఘాట్ ఆధునీకరణ పనులు వేగవంతగా సాగుతున్నాయి అని వారు చెప్పారు .

 పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం ఘాట్లను ఆధునిక సదుపాయాలతో అందంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు మరింత సౌకర్యవంతంగా ఆచరించే అవకాశం కలుగుతుందని ఈవో వి.కె. షీనా నాయక్ చెప్పారు.

Related Stories

Latest Articles

  1. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: విభాగీయ యుద్ధం ప్రారంభం, రెవంత్ రెడ్డి శిబిరం అత్యవసర హెచ్చరికపై ఉంది
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు! రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే సవాళ్లు?
  3. yogis-make-school-videos-push-faces-questions-as-up-districts-restrict-filming
  4. ఏకాంతం కోసం అడవికి వెళ్లిన ప్రేమ జంటకు షాక్.. తెగిపడిన విద్యుత్ వైర్లతో యువకుడికి తీవ్ర గాయాలు
  5. హైదరాబాద్ సూపర్‌కార్ ప్రమాదం: కోట్ల విలువైన లగ్జరీ కారు మహిళా ప్రాణాలు తీసింది, ఎంపీ కుమారుడిపై కేసు నమోదైంది.
  6. శ్రీశైలంలో ఉచిత మాస్ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
  7. చంద్రశేఖర్ ఆజాద్ అనవరం వద్ద ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాలను పరిశీలించారు.
  8. భక్తుడు విజయవాడ దుర్గా దేవాలయానికి ₹21 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దానం చేశాడు.
  9. ఎండోమెంట్స్ కమిషనర్ ఇంద్రకీలాద్రి ఆలయంలో తుది పనులను సమీక్షించారు.
  10. EO V.K. Sheena Naik Invites Top District Officials to Prasadam Bhavan Inauguration
Comments

Sign in with Google to comment.