ఆంధ్రా ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంను దర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచన మండపంలో వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్, పాలకమండలి చైర్మన్ కలిసి ఐఏఎస్ అధికారికి అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపిక మరియు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మార్చి 6 నుండి 8 వరకు జరగనున్న మహా కుంభాభిషేక మహోత్సవాలకు హాజరుకావాలని ఆలయ అధికారులు ఆహ్వానించారు
విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న కుటుంబ సమేతంగా విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Sign in with Google to comment.