Latest
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి. నిర్యాత నుండి పార్లమెంట్ వరకు: ఫూలన్ దేవి యొక్క అసాధారణ మరియు వివాదాస్పద జీవితం ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి. నిర్యాత నుండి పార్లమెంట్ వరకు: ఫూలన్ దేవి యొక్క అసాధారణ మరియు వివాదాస్పద జీవితం

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న కుటుంబ సమేతంగా విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Devotional/Cultural

ఆంధ్రా ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి  ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంను దర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచన మండపంలో వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్, పాలకమండలి చైర్మన్ కలిసి ఐఏఎస్ అధికారికి అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపిక మరియు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మార్చి 6 నుండి 8 వరకు జరగనున్న మహా కుంభాభిషేక మహోత్సవాలకు హాజరుకావాలని ఆలయ అధికారులు ఆహ్వానించారు

Related Stories

Latest Articles

  1. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు అపాచీ హెలికాప్టర్ ఘటన తరువాత పెరిగాయి, ట్రంప్ ప్రతిస్పందనపై హెచ్చరించారు.
  2. మస్క్ యొక్క స్టార్‌లింక్, బేజోస్ యొక్క అమెజాన్‌ను మించి, విమానయాన సంస్థలు విమానంలో వై-ఫైని పెంచేందుకు పరుగులు పెడుతున్నాయి. కింద ఉన్న వ్యాఖ్యలలో లింక్‌ను క్లిక్ చేయండి.
  3. ఇరాన్ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తామని, బ్లాక్‌డ్ బెదిరింపులను తిరస్కరిస్తున్నామని తెలిపింది.
  4. అల్బేనియా: నిరసకులు శుభ్రమైన తీరంలో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పోరాడుతుండగా ఉత్కంఠ రేఖలు పెరుగుతున్నాయి.
  5. నిర్యాత నుండి పార్లమెంట్ వరకు: ఫూలన్ దేవి యొక్క అసాధారణ మరియు వివాదాస్పద జీవితం
  6. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చారిత్రక మైలురాయి దిశగా మోదీ.. శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  7. ఇంద్రకీలాద్రిలో పరిశుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ వీకే శీనా నాయక్ తెలిపారు.
  8. చలించు రైలులో నుండి పడిన ప్రయాణికుడిని అప్రమత్తమైన రైలుజనులు కాపాడారు.
  9. ఏపీ దేవాదాయ శాఖలో 342 ధార్మిక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం – వేదపారాయణదారుల మౌఖిక పరీక్షలు షురూ
  10. ఎంపీ శ్రీ గోదామ్ నాగేష్ SCR జనరల్ మేనేజర్‌ను కలుసుకున్నారు; ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.
Comments

Sign in with Google to comment.